Page Loader

భద్రాచలం: వార్తలు

24 May 2025
భారతదేశం

Bhadradri Seetharam: భద్రాద్రి సీతారాముల ఫొటోలకు అధికారిక కాపీ రైట్స్

తెలుగు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం భక్తుల సందర్శనతో రోజూ శ్రీరామ నామజప ధ్వనులతో గుమిగూడుతోంది.

Revanth Reddy: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు.

Sri Ramanavami: భద్రాచలం శ్రీరాముని తలంబ్రాలు ఇంటికే.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి నేరుగా పంపిణీ చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

17 Mar 2025
భారతదేశం

Bhadrachalam: భద్రాచలం రాముల వారి కల్యాణం.. వారికి ఉచిత ప్రవేశం!

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంలో ప్రతేడాది శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

Papikondalu: దసరా సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఛాయిస్ పాపికొండలు టూర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో, కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ అనేక పర్యాటక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి.

Godavari: గోదావరి వద్ద నీటిమట్టం 47 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరికకు సర్వం సిద్ధం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది.

10 Sep 2024
భారతదేశం

Bhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువన పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది.

05 Sep 2024
భారతదేశం

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

కాళేశ్వరం వైపు నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది.

25 Aug 2023
భూకంపం

భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో శుక్రవారం తెల్లవారు జామున 4.40గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

20 Jul 2023
వరదలు

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం

తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.